ఈ మధ్య కాలంలో మగవాళ్ళను మించిన రేంజులో ఆడవాళ్ళు అన్నిట్లో ముందున్నారు.. ఇప్పుడు కూడా క్రైమ్ రేటు లో కూడా ముందున్నారు..అందుకే ఆడవాళ్ళు మహా జాదులు అంటున్నారు మగ అధికారులు.రోజుకో విధంగా అమ్మాయిలు నేరాలను చేస్తున్నారు. అందుకే క్రైమ్ రేటు కూడా పూర్తిగా పెరిగింది.దాంతో పాటుగా ఎన్నో విధాలుగా క్రైమ్ రేటు పూర్తిగా  పెరిగిందని అంటున్నారు.. అది కూడా ఆంటీ తన వయసును పక్కన పెట్టేసి యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. 

 

 

 

 

పెళ్లైన మహిళతో యువకుడి వివాహేతర సంబంధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో వివాదం రేగింది. అది కాస్త ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. పరస్పర దాడులు, రాళ్లు విసురుకోవడంతో పెద్దఎత్తున పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు. ఈ ఘటన బిహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది.

 

 

మోతిహారి జిల్లా పిప్రాకొఠి ఏరియా దేఖ్రాన్ బలతోలా గ్రామానికి చెందిన వివాహితతో అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రాంతంలో ఉండడంతో ఇద్దరూ రెచ్చిపోయి ఎంజాయ్ చేసేవారు. రహస్యంగా రాసలీలల్లో మునిగితేలావారు. ఆ ఇద్దరిపై అనుమానం వచ్చిన గ్రామస్తులు నిఘా పెట్టడంతో అడ్డంగా దొరికిపోయారు.

 

 

ఆంటీతో యువకుడు రాసలీలలు సాగిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం గ్రామపెద్దలు యువకుడికి జరిమానాతో పాటు శిక్ష విధించారు. యూరిన్ తాగించేందుకు యత్నించారంటూ ప్రచారం జరగడంతో యువకుడి తరఫు బంధువులు మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో గ్రామం రణరంగంగా మారింది. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.పూర్తి వివరాలు త్వరలోనే వెలువడిస్తున్నమని తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: