ఈ మధ్య కాలం లో వ్యభిచారం తరచూ ఒక మాట జనాల మధ్య విన పడుతుంది.. హైటెక్ వ్యభిచారం సిటీ లో  ఉగ్ర రూపం దాల్చడం తో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి.. ఇక్కడ పేరుకు క్లినిక్ లోపల జరిగేది మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాలు తెలుసు కొని విస్తుపోయారు.. పేరుకే మసాజ్ సెంటర్ లోపల మాత్రం వ్యభిచారం.. 

 

 


వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. చెంగం రోడ్‌ లోని ఓ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సడెన్ రైడ్ నిర్వహించి ముగ్గురు మహిళలు, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. అతియంధల్ ప్రాంతం లోని చోళ హోటల్‌ లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న తిరువణ్ణామ లై డీఎస్పీ కె.అన్నాదురైకి సమాచారం వచ్చింది.

 

 

 

ఈ మేరకు ముగ్గురు మహిళ లను అదుపు లోకి తీసు కొని పోలీసులు విచారిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వారిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు వారు వెల్లడించారు. తిరువణ్ణామ లై జిల్లా ఆరణి, పాండిచ్చేరి, తిరుపూర్‌ ప్రాంతాల కు చెందిన ముగ్గురు యువతు ల ను తీసుకొచ్చి అందు లో వ్యభిచారం చేయడం మొదలు పెట్టాడు. ఆన్‌లైన్ ద్వారా ప్రకటనలు గుప్పిస్తూ యువకు లను ఆకర్షిస్తున్నాడు.

 

 

 

అయితే ఈ సెక్స్ రాకెట్‌ లో హోటల్ యజమాని ప్రమేయం లేదని తిరువణ్ణామలై అసిస్టెంట్ డీఎస్పీ అశోక్‌ కుమార్ తెలిపారు. యజమానికి తెలియకుండా మేనేజర్, సిబ్బంది కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. వీరి పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హోటల్ వ్యవహారాన్ని పొలిసు కేసు నమోదు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: