మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు, పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు..కానీ వారి కష్టం బురదలో పోసిన పన్నీరు అయింది. విషయానికొస్తే.. మైనర్ బాలికను మాయమాటలతో లొంగ దీసుకొని ఓ యువకుడు నాలుగు నెలల గర్భవతిని చేశాడు..ఈ విషయం తెలుసుకున్న తల్లి నిర్ఘాంత పోయింది.. వివరాల్లోకి వెళితే ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.. బాలికకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లికి షాకింగ్ విషయం తెలిసింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భంతో ఉందని చెప్పడంతో హతాశురాలైంది. షాక్ నుంచి తేరుకుని నెమ్మదిగా ఆరా తీయడంతో యువకుడి మోసం వెలుగుచూసింది. 

 

 


మాయమాటలతో బాలికను నమ్మించి గర్భవతిని చేసినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. శ్రీకాకుళంలో ను ఓ గ్రామానికి చెందిన యువకుడు బాలికపై కన్నేశాడు. మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. శారీరకంగా దగ్గరవడంతో బాలిక గర్భం దాల్చింది. కొద్దిరోజులుగా బాలిక నీరసంగా కనిపిస్తుండడంతో ఆమె తల్లి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అన్నీ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాక్ అయ్యారు.

 

 


తన కూతురు గర్భం దాల్చిందిన్న విషయాన్ని చెప్పారు. తన కూతురు నాలుగు నెలల గర్భాన్ని దాల్చిందని తెలిసి షాక్  ఆమె షాక్ కు గురయింది.. పెళ్లి కాకుండా  తన కూతురు ఎలా తల్లైందనే విషయం అర్థం కాక షాక్ అయ్యింది..  నిదానంగా తన కూతురును అడిగి తెలుసుకుంది.. ఇకపోతే రాంబాబు మోసం బయటపడింది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నట్లు చెప్పడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది. బాలికను నమ్మించి నాలుగు నెలల గర్భవతిని చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె ఇచ్చిన వివరాల మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు..ఆ బాలికను వివాహం చేసుకోవాలని భాదితురాలి తల్లి డిమాండ్ చేసింది..అమ్మాయి తరపు బందువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు..

మరింత సమాచారం తెలుసుకోండి: