20 - 25 ఏళ్ల మధ్యలో వయస్సు గల ఒక యువతి మంగళవారం నాడు కోల్‌కతా లోని రెడ్ రోడ్డు ఏరియాలో పై వస్త్రాలు ఏమీ ధరించకుండా తన ఎదభాగం మొత్తం చూపిస్తూ తిరగసాగింది. అలాగే వాహనదారులకు ఎదురుగా వెళ్లి కొద్దిపాటి ట్రాఫిక్ జామ్ కి కారణం అయ్యింది. దీంతో కొంతమంది వాహనదారులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఈమె గురించి చెప్పారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


నివేదికల ప్రకారం కోల్‌కతా లోని పద్మపుకూర్ ప్రాంతానికి చెందిన యువతి సిటీ కేవలం 5 కిలోమీటర్ల దూరంలో తన తల్లితండ్రులతో కలసి నివసిస్తుంది. మంగళవారం రోజు తన మగ ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్ళిన ఆమె పూటుగా మద్యం తాగి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా మర్చిపోయి రెడ్ రోడ్డు ఏరియా మొత్తం తిరగసాగింది. స్థానిక ప్రజల సమాచారంతో వెంటనే పోలీసులు ఒక వ్యాన్ లో వచ్చి ఆమెను అరెస్టు చేసి పోలీస్ ఠాణాకు తరలించారు. రెడ్ రోడ్ పేరు ఇప్పుడు ఇందిరాగాంధీ సారని గా పేరు మార్చారు. ఈ రోడ్ వందల మంది ప్రయాణికులతో ఎప్పుడూ ఫుల్ బిజీ గా ఉంటుంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్, ఫోర్ట్ విలియం మధ్యలో ఈ రెడ్ రోడ్డు ఉంటుంది. ఎటువంటి ప్రముఖ రోడ్డులో తమ కూతురు బట్టలు లేకుండా జరుగుతుందని తెలిసి తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. 


మంగళవారం రాత్రి ఒక మగ స్నేహితుడి తో తిరుగుతున్న ఈ యువతి పైభాగము పైన ఎటువంటి వస్త్రం లేదు. ఆమె బాగా మద్యం మత్తు లో ఉండి విచ్చల విడిగా అటు ఇటు పిచ్చి పిచ్చిగా తిరుగుతుందని ఒక పోలీసు అధికారి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: