మహిళలు ఈ మధ్య కాలం లో మగవాళ్ళను మించి శారీరక సుఖం కోసం ఆరాటపడుతున్నారు. మరో మగాడితో అక్రమ సంబంధాలను కొనసాగిస్తూ పచ్చటి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. పడక సుఖం కోసం అన్నీ వదిలేసుకుంటూ చివరికి కుక్కలు చింపిన విస్తరిలాగా మిగిలిపోతున్నారు. అసలు విషయానికొస్తే.. ఓ మహిళ భర్తకు తెలియకుండా తరచూ ప్రియుడితో రాసలీలలు సాగిస్తుంది. అలా కొద్దీ రోజులు ఆ వ్యవహారం సజావుగా సాగింది. ఓ రోజు భార్యపై అనుమానం వచ్చిన భర్త ఆమె పై ఓ కన్నేశాడు. 

 


అంతే ఆమె చేస్తున్న రాసలీలలు బయటపడ్డాయి. దీంతో కోపోద్రుడైన భర్త ఆమెను అతి దారుణంగా హత్య చేసాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..చెన్నై రెడ్‌హిల్స్ ఏరియా అట్టన్‌తంగల్ గ్రామానికి చెందిన తులసీరామన్, అంజమ్మాళ్‌ భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. భర్త ట్రక్ లోడ్‌మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. సాఫీగా సాగుతున్న కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది.

 

 

గత కొంతకాలంగా ఆమె అదే ప్రాంతానికి చెందిన మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకొని రాసలీలలు సాగించింది.ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయం పై మరోమారు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తన పద్దతిని మార్చుకోవాలని ఎంత చెప్పిన ఆమె తీరు మారలేదు.

 


ఈ విషయం పై ఓ రోజు గొడవ పెద్దదవడంతో కోపంతో రగిలిపోయిన తులసీరామన్ భార్యని దారుణంగా హత్య చేశాడు. సుత్తితో తలపై కొట్టి కిరాతకంగా చంపేశాడు. పిల్లలు చూస్తుండగానే భార్యని దారుణంగా చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న షోలవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: