మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకొస్తున్న కూడా కామాంధుల కళ్లు చల్లబడటం లేదు.. క్షణకాల సుఖం పొందడం కోసం దారుణాలు చేస్తున్నారు.. విషయానికొస్తే..నాలుగు నెలల గర్భవతి అని కూడా చూడకుండా కామాంధులు దారుణంగా రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలగుచూసింది.. కామాంధుల దుర్మార్గం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది..మహిళ రక్షణ కోసం ఎన్ని కొత్త చట్టాలను  అమలు చేస్తున్న కూడా రోజుకొకరు బలవుతున్నారు. వావి వరుసలు లేకుండా పూర్తిగా దారుణాలకు పాల్పడుతున్నారు.ఎన్నో విధాలుగా రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న కూడా రక్షణ మాట పక్కన పెట్టేస్తే కనీసం గర్భవతి అని కూడా లేకుండా నలుగురు కామాంధుల రాక్షసులు లాగా మారారు..

 


వివరాల్లోకి వెళితే..మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం ఏదో చోట అఘాయిత్యాలు వెలుగుచూస్తున్నాయి. గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

 

 

నాలుగు నెలల గర్భంతో ఉన్న యువతిపై ముగ్గురు దుర్మార్గులు పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను లేఅవుట్‌లోని భవంతి టెర్రస్ పైకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. మెడపై కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించి తమ కామకోరికలు తీర్చుకున్నారు. పశువుల్లా మీదపడి అమానుషంగా రేప్ చేశారు.

 

 

తర్వాత ఆమె కోలుకున్న తర్వాత జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పుకొచ్చింది..కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చోట అలియాస్ మితేష్ సుదామి, ప్రితేష్ అలియాస్ మణి బిజ్వే, సంగ్య అలియాస్ సందేశ్ పంద్‌గాలెని నిందితులుగా గుర్తించారు. మితేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో ఇంటరాగేషన్ చేయడంతో జరిగిన విషయాన్ని మిగతా వాళ్ళ పేర్లను బయటకు కక్కాడు.. అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు లాఠీకి పని చెప్పారు..
[6:09 PM, 7/8/2020] swathireddy: పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: