అక్రమ సంబంధాల మోజు లో పడి భర్త కళ్లు కప్పి ప్రియుడి తో సరసాలు ఆడేవాల్లు ఈరోజు ల్లో ఎక్కువయ్యారు.. కట్టుకున్న భర్త వుండగానే మరో మగాడితో ఎఫైర్స్ పెట్టుకోవడం వారి కామ కోరికలు తీర్చుకోవడం సరదా అయి పోయింది.. అది కాక ప్రియుడి తో రాసలీలలు చేయడానికి కట్టుకున్న భర్త అడ్డొస్తున్నాడని అతి కిరాతకంగా చంపి పాతిపెడుతున్నా రు.. అలాంటి ఘటనే ఇప్పుడు వెలుగు చూసింది.. 

 


వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ భర్త కళ్లు కప్పి ప్రియుడి తో రాసలీలలు చేస్తూ వస్తుంది.. ఆ క్రమంలో అతనితో పార్క్ లలో తిరుగుతూ వస్తుంది.. అది గమనించిన ఓ వ్యక్తి పోలీస్ అంటూ వచ్చి ఆవిడ పై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. అసలు విషయానికొస్తే.. ప్రియుడితో చెట్ల పొదల్లో రాసలీలలు కొనసాగిస్తుండగా పోలీసు వేషంలో వచ్చి ఓ వ్యక్తి ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలో కొట్టాపల్లి గ్రామ శివారులో జరిగింది. పెద్దవడుగూరు మండలానికి చెందిన నరేష్‌ అదే గ్రామానికి చెందిన వివాహితతో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు..

 

 


వీరిద్దరు రెండ్రోజుల క్రితం ఏకాంతంగా గడిపేందుకు కొట్టాపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చెట్ల పొదల్లో ఏకాంతంగా గడుపుతుండగా అటుగా వచ్చిన రాజశేఖర్ అనే వ్యక్తి వారిని గమనించాడు. తాను పోలీసునని, ఇక్కడేం చేస్తున్నారంటూ ఆ జంటను నిలదీశాడు. అనంతరం మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే మన పరువే పోతుందని నరేష్ బాధితురాలిని మభ్యపెట్టేందుకు ప్రయత్నించాడు.అతని మాటలు పట్టిచుకొని మహిళ పోలీసులను ఆశ్రయించింది.. దాంతో వారు కేసు నమోదు చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు.ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: