సాధారణంగా మందుల్లో చాలా రకాలు ఉంటాయి, ఇంగ్లీష్ మెడిసిన్, హోమియోపతీ, అలోపతి, నాడీపతి, ఆయుర్వేదం ఇలా మరెన్నో రకాలు...! ఇప్పుడు ఈ మహిళ చెప్పింది నిజమే అయితే హ్యూమన్ పతీ అనే కొత్త రకం కూడా ఆ జాబితాలో యాడ్ అవుతుంది.

 

అయితే ప్రపంచాన్నే కలవరపెడుతున్న కరోనా మహమ్మారికి అన్నీ రకాలుగా మందులు కనిపెట్టేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయ్త్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు పగలు రాత్రులు లెక్కచేయకుండా మందు కనిపెట్టడం లో బిజీ గా ఉంటున్నారు. అయితే లండన్ కు చెందిన ఓ మహిళ మాత్రం కరోనాకు కొత్త చికిత్స గురించి చెబుతుంది. ఆమె చెప్పే మందు తాగితే కరోనా దగ్గరకు కూడా రాదట..!

 

 కరోనా మన దగ్గరకు రాకూడదంటే మనలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి అలా ఎక్కువగా ఉండాలంటే నేను చేసేది చేయండి. నేను ప్రతీ రోజు నా భర్త వీర్యం తాగుతాను వీర్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి అని చెబుతుంది ఆవిడ. తాను గత మూడేళ్లుగా తన భర్త వీర్యాన్ని తాగుతుంది అని చెప్పుకుంటుంది. తన భర్త వీర్యాన్ని తాగుతున్నప్పటి నుండి తనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ అయ్యిందని తనకు మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా జలుబు సర్దులు అవ్వలేదని ఆమె అంటుంది.

 

తన భర్త చాలా ఫిట్ గా ఉంటాడట అందుకే ఆయన వీర్యం తప్ప మరొకరిది తాగదట..! తాను వీర్యం తాగి తన పిల్లలకు పాలు ఇస్తుంది దాంతో తన పిల్లలు కూడా ఇప్పటివరకు రోగాల బారిన పడలేదని ఆమె చెప్పుకుంటుంది. తాను రోజు తన భర్త వీర్యాన్ని పండ్ల రాశాల్లో కలుపుకొని తాగుతుంది.. అందరినీ కూడా అలాగే చేయమని చెబుతుంది. అయితే తాను వీర్యం తాగడం మూలానా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని రీసర్చ్ చేయిస్తే అక్కడ కూడా అనుకూల మైన రిజల్టులే వచ్చాయని ఆమె చెబుతుంది. కానీ వైద్యులు మాత్రం అలాంటి ప్రూఫ్ ఏం లేదు వీర్యం వంటికి మంచిదని రోగ నిరోధక శక్తి పెంచుతుందని ఎప్పుడు ప్రూవ్ అవ్వలేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: