న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్సీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...అన్ని సంభందిత విభాగాలని కలుపుకుని దాదాపు 1572 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు..వివరాలలోకి వెళ్తే..
ఎగ్జిక్యూటివ్: 327
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్
డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్
(టెక్నీషియన్): 349
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో
రెండేళ్ల కాల వ్యవధి గల అప్రెంటిస్షిప్/ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంటీఎస్ (మల్టీ టాస్కింగ్
స్టాఫ్): 896
అర్హత:పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఏడాది వ్యవధి
గల అప్రెంటిస్షిప్/ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18-33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సైకో టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: ఎగ్జిక్యూటివ్
పోస్టులకు రూ.900, జూనియర్ ఎగ్జిక్యూ టివ్ పోస్టులకు
రూ.700, ఎంటీఎస్ పోస్టులకు రూ.500.
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభతేదీ: ఆగస్టు 1,
2018.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 31,
2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: http://dfccil.gov.in