నవ్యాంధ్ర విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం(AU) 2019 – 20 కి గాను దూరవిద్యా ద్వారా రెండేళ్ళ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకి గాను ధరఖాస్తులకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కి సంభదించిన పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Adminissions

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎడ్‌సెట్-2019 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా)లోదరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 28, 2019. (రూ.300 ఆలస్య రుసుముతో జులై 8, 2019 వరకు దరఖాస్తు చేసుకోవ చ్చు).

రాత పరీక్షతేదీ: జులై 28, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in


మరింత సమాచారం తెలుసుకోండి: