నవ్యాంధ్ర
విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం(AU) 2019 – 20 కి గాను దూరవిద్యా ద్వారా రెండేళ్ళ
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకి గాను ధరఖాస్తులకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్
కి సంభదించిన పూర్తి వివరాలలోకి వెళ్తే..
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో
పాటు టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక
చేస్తారు. ఎడ్సెట్-2019 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు
ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ (పోస్టు
ద్వారా)లోదరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 28, 2019. (రూ.300 ఆలస్య
రుసుముతో జులై 8, 2019 వరకు దరఖాస్తు చేసుకోవ చ్చు).
రాత పరీక్షతేదీ: జులై 28, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.andhrauniversity.edu.in