ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని చెప్పాలి. ప్రధాని మోడీ పులుపు మేరకు దేశ ప్రజలు అందరూ ఎంతో బాధ్యతగా లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా ప్రభాలకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయితే ఈ క్రమంలో విదేశాల నుంచీ వచ్చిన వాళ్ళు కానీ మరే ఇతర కారణాల వల్ల కరోనా సోకిన  వారిని గుర్తించి క్వారంటైన్ కి పంపి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ భారత రైల్వే ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది..

IHG

ఈ నోటిఫికేషన్ లో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలోని కరోనా బాధితుల వార్డులలో  పనిచేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బందిని నియమించనుంది. ఇందుకు గాను 204 తాత్కాలిక ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ నోటిఫికేషన్ వివరాలోకి వెళ్తే..

 

మొత్తం పోస్టులు : 204

పోస్టుల వివరాలు :

  • స్పెషలిస్ట్ వైద్యులు : 09
  • జేడీఎంవో లు : 34
  • నర్సింగ్ సూపరెండెంట్ లు : 77
  • ల్యాబ్ అసిస్టెంట్ లు : 07
  • హాస్పటల్ అటెండెంట్ లు : 77

ఈ ఉద్యోగాలు సికింద్రాబాద్ లాలాగూడలో ఉన్న సెంట్రల్ హాస్పటల్ , రైల్వే హాస్పటల్స్ లో  సేవలకోసమని ప్రకటనలో తెలిపింది.

 

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

గడువు చివరి తేదీ : 15-04-2020

ఎంపిక విధానం : కేవలం వీడియో కాల్ ద్వారా ఇంటర్వూ చేపట్టి..ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు.

 

మరిన్ని వివరాలకోసం :

https://scr.indianrailways.gov.in/

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: