వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం ఏర్పట్టు చేయబడిన ఈ గురుకుల పాఠశాలు..విద్యార్ధుల భవిష్యత్తు బంగారు బాటలు వేస్తున్నాయి..ఏపీలో ని వివిధ సాంఘిక, గిరిజన, వెనకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 2018-19కి గానూ ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీటీపీసీఈటీ)-2018 నోటిఫికేషన్ వెలువడింది.

 Related image

అర్హతలు:  ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం (2017-18)లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్లో 

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 20, 2018. 

ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 8, 2018

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    apgpcet.apcfss.in


మరింత సమాచారం తెలుసుకోండి: