వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం ఏర్పట్టు
చేయబడిన ఈ గురుకుల పాఠశాలు..విద్యార్ధుల భవిష్యత్తు బంగారు బాటలు వేస్తున్నాయి..ఏపీలో
ని వివిధ సాంఘిక, గిరిజన, వెనకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 2018-19కి గానూ ఐదో తరగతిలో
ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల కామన్ ఎంట్రెన్స్
టెస్ట్ (ఏపీటీపీసీఈటీ)-2018 నోటిఫికేషన్ వెలువడింది.
అర్హతలు: ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత
విద్యాసంవత్సరం (2017-18)లో 4వ తరగతి చదువుతున్న
విద్యార్థులు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 20,
2018.
ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 8, 2018
పూర్తి వివరాలు
వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: apgpcet.apcfss.in