సికింద్రాబాద్ ప్రధాన
కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ యూనిట్లలో అప్రెంటీస్ చట్టం-1961 కింద శిక్షణ కోసం 4,103 అప్రెంటీస్ ఖాళీల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..ఈ మొత్తం పోస్టులలో విభాగాల వారీగా చూస్తే ఏసీ
మెకానిక్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ ,మెషీనిస్ట్ ఇలా కొన్ని విభాగాలలో ఖాళీలని
భర్తీ చేశాడు..
ట్రేడుల వారీ ఖాళీలు: ఏసీ మెకానిక్- 249, కార్పెంటర్- 16, డీజిల్ మెకానిక్- 640, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్- 18, ఎలక్ట్రీషియన్- 871, ఎలక్ట్రానిక్ మెకానిక్- 102, ఫిట్టర్- 1460, మెషీనిస్ట్- 74, ఎంఎండబ్ల్యూ- 24, ఎంఎంటీఎం- 12, పెయింటర్- 40, వెల్డర్- 597.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉండాలి.
వయసు: 2018, జూన్ 18 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ పద్ధతిలో.
ప్రాసెసింగ్ ఫీజు: రూ.100.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 17, 2018.
మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.scr.indianrailways.gov.in