విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 201819కి గాను ఎంబీఏ (మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌ఎం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్), ఎంసీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఈ కోర్సులలో అర్హత పొందాలంటే గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.తప్పని సరి 

 Image result for au distance education

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 

ఎంపిక: ఐసెట్-2018లో అర్హత సాధించి ఉండాలి. ఐసెట్-2018 పరీక్ష రాయని వారికి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 

ప్రవేశ పరీక్ష తేదీ: ఆగస్టు 12, 2018.

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తుకు ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేసి పోస్టులో పంపాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 30, 2018 (ఆలస్య రుసుం రూ.300తో ఆగస్టు 6, 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు).

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు

వెబ్‌సైట్:   http://andhrauniversity.edu.in/

 


మరింత సమాచారం తెలుసుకోండి: