విశాఖపట్నంలోని ఆంధ్రా
యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2018—19కి గాను ఎంబీఏ (మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ఎం, హాస్పిటల్
అడ్మినిస్ట్రేషన్), ఎంసీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఈ కోర్సులలో అర్హత పొందాలంటే గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.తప్పని సరి
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఎంపిక: ఐసెట్-2018లో అర్హత సాధించి ఉండాలి. ఐసెట్-2018 పరీక్ష రాయని వారికి
ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్ష తేదీ: ఆగస్టు 12,
2018.
పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తుకు
ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 30, 2018 (ఆలస్య రుసుం రూ.300తో ఆగస్టు 6, 2018 వరకు దరఖాస్తు
చేసుకోవచ్చు).
పూర్తి వివరాలు వెబ్సైట్లో
చూడవచ్చు
వెబ్సైట్: http://andhrauniversity.edu.in/