ముంబై ప్రధాన కేంద్రంగా
పనిచేస్తున్న ‘ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ (ఎన్ఐఏసీఎల్) క్లాస్-3 కేడర్లో ఖాళీగా ఉన్న 685 అసిస్టెంట్ల నియామకానికి
దరఖాస్తులు కోరుతోంది...ఈ నోటిఫికేషన్ ప్రకారం..అభ్యర్డులకి తప్పకుండా ప్రాంతీయ భాషలో ప్రావీణ్యత ఉండాలి..
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణత. ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 2018, జూన్ 30 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్సీలకు పదేళ్లు
గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
ఎంపిక: ఆన్లైన్ పరీక్ష ద్వారా.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 31, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.newindia.co.in