దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతి (బాలురు)లో ప్రవేశాల కోసం నిర్వహించే అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2019-20కి గాను ప్రకటన విడుదలైంది...ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఐదు ,ఎనిమిది చదివే విద్యార్ధులు అర్హులు..

 Adminissions

అర్హత: ప్రస్తుతం ఐదు, ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు అర్హులు.

వయసు: ఆరో తరగతి ప్రవేశాలకు 10-12 ఏళ్లు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 13-15 ఏళ్ల మధ్య ఉన్న బాలురు అర్హులు.

ఎంపిక: రాత, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ, ఎస్టీలకు రూ.250.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 8, 2018 నుంచి నవంబర్ 26, 2018 వరకు అందుబాటులో ఉంటాయి. 

దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 1, 2018. 

ప్రవేశ పరీక్షతేదీ: జనవరి 6, 2019.

వైద్య పరీక్షల నిర్వహణ తేదీలు: 2019, ఫిబ్రవరి 11 నుంచి 28 వరకు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   http://sainikschooladmission.in


మరింత సమాచారం తెలుసుకోండి: