న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్
సెన్సైస్ (ఎయిమ్స్) దేశంలోని వివిధ ఎయిమ్స్లలో రెగ్యులర్ విధానంలో 2000 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్నర్స్:
గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..వివిధ రాష్ట్రాలో ఉన్న ఎయిమ్స్ సంస్థలలో
ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎయిమ్స్ల వారీ ఖాళీలు: భోపాల్-600, జోధ్పూర్-600, పట్నా-500, రాయ్పూర్-300.
అర్హత : బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్
లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్)/పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, నర్సింగ్ కౌన్సిల్లో
రిజిస్ట్రేషన్ లేదా డిప్లొమా, నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్, అనుభవం ఉండాలి.
వయసు : 2018, అక్టోబర్ 29 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు వయో
పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక : కంప్యూటర్
బేస్డ్ రాత పరీక్ష ద్వారా.
రాతపరీక్ష తేదీ : డిసెంబర్
7, 2018.
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు : జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీలకు రూ.1200.
దరఖాస్తుకు చివరితేదీ : అక్టోబర్
29,
2018.
పూర్తి వివరాలకు వెబ్సైట్ : www.aiimsexams.org