దేశవ్యాప్తంగా వివిధ
కళాశాలల్లో ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో
ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2019 ప్రకటనను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
విడుదల చేసింది...ఈ నోటిఫికేషన్ లో భాగంగా...
అర్హత: ఎంబీబీఎస్/ప్రొవిజనల్ ఎంబీబీఎస్ పాస్
సర్టిఫికెట్ ఉండాలి. మార్చి 31, 2019 నాటికి ఏడాది ఇంటర్న్షిప్
పూర్తి చేసుండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.3750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/ పీహెచ్ అభ్యర్థులకు రూ.2750.
దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 22, 2018.
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష
తేదీ: జనవరి 6, 2019.
ఫలితాల వెల్లడి: జనవరి 31, 2019.
పూర్తి వివరాలకు
వెబ్సైట్: http://natboard.edu.in