న్యూఢిల్లీలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 260 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా. విజిలెన్స్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్, మొదలగు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు
.
విభాగాల వారీ ఖాళీలు: డిప్యూటీ జనరల్
మేనేజర్ (విజిలెన్స్)-1, అసిస్టెంట్ (లీగల్) గ్రేడ్ 1-4, మేనేజ్మెంట్ ట్రైనీ-18, సీనియర్ ట్రైనీ-85, డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)-2, ట్రైనీ-132, ట్రైనీ మేట్ (అగ్రికల్చర్)-18.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, ఐటీఐ, ఇంజనీరింగ్, బీఎస్సీ, పీజీ, ప్రొఫెషనల్ డిగ్రీ (లా), ఎంబీఏ ఉత్తీర్ణత. కంప్యూటర్
పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 9, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.indiaseeds.com