తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర
విశ్వవిద్యాలయం 2019-20కి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ లో భాగంగా ఎంఏ-అడల్ట్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ వంటి వివిధ కోర్సులలో ప్రవేశానికి
పరీక్షలు నిర్వహించనుంది.
కోర్సులు: ఎంఏ-అడల్ట్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, రూరల్ డెవలప్మెంట్; ఎంఎస్సీ-ఆంత్రోపాలజీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రానిక్స్, ఆక్వాకల్చర్, జియోగ్రఫీ, జియాలజీ; ఎంఎస్-ఫుడ్ టెక్నాలజీ తదితర
కోర్సులు...
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్
డిగ్రీ/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
ఎంపిక: ఎస్వీయూసెట్-2019 ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300; ఇతరులకు రూ.400.
దరఖాస్తుకు చివరితేదీ: మే 7, 2019.
హార్డ్కాపీ పంపడానికి చివరితేదీ: మే 13, 2019.
పరీక్ష తేదీ: 2019, మే చివరి వారంలో
ఉంటుంది.
పూర్తి వివరాలు వెబ్సైట్లో
చూడొచ్చు
వెబ్సైట్: www.svudoa.in