విద్యను అందిస్తూ విద్యార్ధుల సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో సర్కారు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.కేవలం బ్లాక్ బోర్డ్ పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతిక విధానంలో బోధనకు శ్రీకారం చుట్టింది.చిన్నారులకు జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు యునైటెడ్ నేషన్స్  చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ సహకారంతో సాంకేతికతను జోడించి పిల్లల్లో ఆసక్తి కలిగించేలా మాట్లాడే పుస్తకాల్నీ అందుబాటులోకి తెచ్చారు.చక్కటి కథల పుస్తకాలూ విద్యార్థులే జీవన నైపుణ్యాలను మెరుగుపరిచే చక్కటి కథల పుస్తకాలను యునిసెఫ్ రాష్ట్రంలోని వివిధ పనులకు నిలిచింది.గతేడాది జిల్లాలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలకు వీటిని అందించగా ఈ ఏడాది వాటికి మరింత సాంకేతికతను జోడించి నిచ్చారు. ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది పాటశలలకు ఇక వాటిలో పదమూడు కేజీబీవీ ఆరు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు వినూత్న బోధన అందిస్తున్నారు. వీటి పని విధానం ఎలాంటి ఆరోగ్య బాలల హక్కులు వ్యక్తిగత శుభ్రత, బాలికలే సమస్యలూ నీటి సంరక్షణ వంటి పలు అంశాలను పొందుపరిచి తెలుగు ఇంగ్లీష్ పుస్తకాన్ని ముద్రించారు.ఈ పుస్తకాలపై ఉన్న బొమ్మల కింద డాల్ఫిన్ అనే పరికరాన్ని ఉంచితే అందులోని బొమ్మ గురించి పూర్తిగా చెప్పడంతో పాటు అందులోని కథను చక్కగా చదువుతుంది.డాల్ఫిన్ పరికరాన్ని చార్జింగ్ చేయడం ద్వారా పనిచేస్తుంది.


ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ గల విద్యార్థులకు ఈ వినూత్న రీతిలో బొమ్మల పాఠాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. విద్యార్థులు "డాల్ఫిన్ బోధన చాలా బాగుంది మనలాగే మాట్లాడుతుంది అది అలా చెబుతుంటే ఎంతో ఆనందం కలిగిస్తుంది అందరూ ఆసక్తిగా వింటున్నామని,ఇలా కొత్త విధానంలో బోధిస్తుండటంతో ఇంగ్లిష్ పదాలు బాగా అర్థమౌతున్నాయి అని,అవి చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉందని,పదాలను ఎలా పలకాలో తెలుస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.కొత్తగా మేడమ్స్ కథల పుస్తకాలు తెచ్చారు.


మా కార్బన్ గాంధీ మేడం ఒకటి తయారు చేసి అది తయారు చేసి పంపించారు కప్పెడితే మాకు అర్థం కానిది వస్తుందని అంటున్నారు పిల్లలు.విద్యార్ధుల్లో చదువులపట్ల ఆసక్తి పెంచేందుకు ఈ సాంకేతిక విధానం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. పిల్లలకు చదువుతో పాటు జీవిత పాఠాలు బోధించడానికి ఇచ్చిన అనేక ఆలోచనలలో ఇదొకటి. తెలుగు ఇంగ్లీషు భాషల్లో ఈ బోధన చేస్తున్న, గణితం,సైన్స్, సోషల్ లాంటి వాటిలో కూడా ఇలాంటి విధానం ఉపయోగిస్తే మంచిది. తరగతి సబ్యులకు సంబంధించిన పుస్తకాలను కూడా తయారు చేయాలని, వాటి నుంచి సత్ఫలితాలు కలుగుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: