ఏపీ పోస్టర్ సర్వీస్ 2707 ఉద్యోగాలకి
సంభందించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు చేస్తూ ఉద్యోగ
అర్హతలని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలలో పోస్టాఫీసులలో ముఖ్య సేవలు అందించే
డాక్ సేవక్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..
పోస్టుల వివరాలు : పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ , డాక్ సేవక్.
మొత్తం పోస్టుల సంఖ్య : 2707
అర్హత : 10th పాస్ , మరియు స్థానిక బాషలో ప్రావీణ్యం.
వయసు :
10.15.2019 నాటికి 18 నుంచీ 40 ఏళ్ళ మధ్య ఉండాలి. ఓబీసీలకి మూడేళ్ళు , ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యుడీ లకి పదేళ్ళ వయోపరిమితి ఉంటుంది.
ఎంపిక విధానం : 10th మార్క్స్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్
ఫీజు : 100
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే ప్రారంభ తేదీ : 15.10.2019
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే చివరితేదీ : 14.11.2019
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 22.10.2019
దరఖాస్తుల చివరితేదీ : 11.21.2019
పూర్తి వివరాలకోసం : www.appost.in