బంగారం ధర షాక్ ఇచ్చింది. గత కొద్దీ రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు భారీ స్థాయిలో పెరిగిపోయింది. తగ్గింది అని అందరూ పసిడి ప్రియులు సంబరపడే లోపే బంగారం ధర భారీ స్థాయిలో పెరింది. అయితే బంగారం ధర ఇలా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ ఏ కారణం అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.  

 

ఇంకా ఒక్క సంవత్సరంలో బంగారం ధరపై ఏకంగా 20 వేలకుపైగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటం వల్లే బంగారం ధర భారీగా పెరిగిందని అంటున్నారు మార్కెట్ నిపుణులు. నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయి అనేది చూద్దాం.. 

 

IHG

 

ఇంకా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 410 రూపాయిల పెరుగుదలతో 47,180 రూపాయలకు చేరింది. ఇక అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయిల పెరుగుదలతో 46,440 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 1,880 రూపాయిల పెరుగుదలతో 51,900 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అయితే ఇలా బంగారం ధరలు భారీగా పెరగటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు భారీగా ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: