నడుము నొప్పి ఎన్నో విధాలుగా ఉంటుంది. నడుము కింద భాగాన నొప్పి వస్తే లోయర్ బ్యాక్ పెయిన్ అంటారు. లోయర్ బ్యాక్ పెయిన్ అంటే రక్తప్రసరణ తగ్గి చిక్కగా అయినప్పుడు ఈ పెయిన్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చుని ఉండటం వల్ల ఈ పెయిన్ వస్తుంది. ఉద్యోగ పరంగా గాని, ఇతర ఏ కారణాల వల్ల గాని ఎక్కువసేపు కూర్చున్న వారికి ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది.
Image result for ఆయుర్వేద వైద్యం
ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ మాత్రమే కాదు. బరువు కూడా పెరిగిపోతారు. ఉదాహరణకి.. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు గమనించండి.. అక్కడ నిల్చుని పనిచేసే సర్వర్లు సన్నగా ఉంటారు. కూర్చుని ఉండే క్యాషియర్లు లావుగా ఉంటారు. నిల్చుని పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా రావట.


బ్యాక్ పెయిన్ తగ్గాలంటే కూర్చునే సమయాన్ని తగ్గించాలి. పొగత్రాగి ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే కొంతమంది నాశనం చేసుకుంటారో.. అలాగే ఎక్కువసేపు కూర్చుంటే అదేవిధంగా ఆరోగ్యం నాశనమై పోతుందని వైద్యనిపుణుల పరిశోధనలో వెల్లడైంది. ఎక్కువ సేపు ఒకవేళ కూర్చునేవారు వాకింగ్ చేయడం కాని లేకుంటే యోగా చేయడం కానీ చేస్తే లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారట.

Related image


ఆరోగ్యానికి యోగశాస్త్ర నియమాలు:
1. ఉదయం 4.30 కి నిద్ర లేవాలి 
2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3. ఐస్ క్రీం  ఎప్పుడూ తినకూడదు.
4. ఫ్రిజ్ లో తీసినవి గంట తర్వాత తినాలి 
5. కూల్ డ్రింక్స్  త్రాగకూడదు.
6. వండిన ఆహారం వేడిగా 40ని.లో తినాలి
7. భోజనం  తర్వాత వజ్రాసనం  5 - 10 నిమిషాలు వేయాలి
8. ఉదయంటిఫిన్ 8.30 గం లోపు తినాలి
9. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి
10. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి.
11. మధ్యాహ్నం లోగా మంచినీరు  2,3 గ్లాసులు త్రాగాలి 
12. మంచినీళ్ళు భోజనానికి 48 ని.ముందు త్రాగాలి 
13. భోజనం క్రింద కూర్చుని తినాలి
14. ఆహారం బాగా నమిలి మ్రింగాలి
15. మధ్యాన్నం కూరల్లో వాముపొడి వాడాలి
16. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి 
17. మధ్యాన భోజనం తర్వాత  మజ్జిగ  త్రాగాలి
18. మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి  
19. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి
20. రాత్రి పూట చాలా తక్కువగా, తినాలి
21. రాత్రి భోజనంతర్వాత 1కి.మీ నడవాలి
22. రాత్రి భోజనంతర్వాత గంటకు పాలు త్రాగాలి.
23. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు
24. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు.
25. రాత్రి  9 - 10 గం.పడుకోవాలి
26. పంచదార, మైదా,గుండఉప్పు తక్కువ వాడాలి.
27. రాత్రి పూట సలాడ్ తినకూడదు.
28. విదేశీ ఆహారంను ఎప్పుడూ కొనరాదు 
29. టీ,కాఫీ ఎప్పుడు  త్రాగకూడదు.
30. పాలలో పసుపు వేసి మరిగించి త్రాగితే 
క్యాన్సర్ రాదు
31.ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది
32. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో) వెండి, బంగారు పాత్రలోని  నీరు  త్రాగాలి
33. జూన్ నుంచి సెప్ట్ంబర్ (వర్షాకాలంలో) లో రాగి పాత్రలో నీరు త్రాగాలి
34. మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో) మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి.మి నవీన్  నడిమింటి.

మరింత సమాచారం తెలుసుకోండి: