సుగంధి పాల వేళ్ళ పొడిని ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల ముఖంలో ముడతలు నివారిస్తుంది తుంగముస్తల పొడి పాలలో కలిపి రాస్తే శరీరం బిగువుగా ఉండి యవ్వన శోభ చెక్కు చెదరదు. తామరపూల రేకులు ముసలితనం తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆ రేకులను పేస్ట్ చేసి ముఖానికి రాసుకోవాలి. మంచినూనె గోరువెచ్చగా చేసి శరీరానికి పట్టించి మర్థన చేయాలి ప్రతిరోజూ త్రిఫల చూర్ణం అర స్పూన్ తింటే ముసలితనం దరి చేరదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: