మంజిష్ట త్రిఫలాలను సమపాళ్ళలో కలిపి వాటిని పావులీటర్ నీటిలో సన్నటి సెగ మీద కాగపెట్టి వడకట్టాలి. ఆ ద్రావణాన్ని ప్రతిరోజూ పరగడుపున అరగ్లాసు తాగాలి రెండు స్పూన్ల పచ్చి గోధుమ గడ్డి రసాన్ని రోజూ పరగడుపున తాగాలి. ఆ రసంలో నీటిని కలపకూడదు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది నల్ల ఖర్జూరం పండ్లను ఎక్కువగా తీసుకుంటే రక్తం శుద్ధి కావడంతో పాటు రక్తహీనత కూడా తగ్గుతుంది ప్రతి రోజూ కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా మంచినీళ్లు తాగాలి  

మరింత సమాచారం తెలుసుకోండి: