ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన అనేది ప్రతి ఒక్కరి జీవితాశయంగా మారిపోయింది, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సంపాదన వైపు పరుగులు తీస్తున్నారు అందుకే చాలా
 ఎక్కువ మందికి తక్కువ వయసులోనే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షుగర్ గురించి, చిన్నా పెద్దా అని తేడా లేకుండా షుగర్ వ్యాధి ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి.షుగర్ వ్యాధి నిర్ములన
ఇప్పుడు వైద్యరంగానికి ఓ సవాలు లాంటిది కానీ ఇప్పటికీ దానికి సరైన మందు లేదు. కానీ ఉల్లితో అది సాధ్యం అంటున్నారు హోమియోపతి నిపుణులు.కేవలం వారం రోజుల పాటు రోజు 50గ్రాముల పచ్చి ఉల్లి తింటే చాలు హై షుగర్ కూడా కంట్రోల్
లోకి వస్తుందని నిపుణులు చెపుతున్నారు.ఉల్లి తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది, మగవారిలో అయితే వీర్యకణాల సమస్య పోతుంది.పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా,అలర్జీ, ఇన్ఫెక్షన్స్, జలుబు,దగ్గు,నిద్రలేమి వంటివి రావు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: