ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇరవై ఏసీలు మాయమయ్యాయి. గైనకాలజీ విభాగంలో అన్ని కొత్త ఎల్ఈడి టీవీ స్థానంలో ఒక పాత టీవీ చేరింది. ఏసీల చోరీ విషయంలో ఎంక్వేరీ చేపట్టిన ఆస్పత్రి అదికారులు టీవీ మాయమైందని మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చే రోగులకూ పెద్ద రేంజ్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు జరగవని విమర్శలకు తావిస్తోంది. బాధ్యతగా ఉండాల్సిన ఆస్పత్రి అధికారుల సిబ్బంది ఏసీలు, టీవీలు.ఎల్ఈడీ లను తరలిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: