మన భారత దేశానికి స్వాతంత్రం రావటం కోసం గాంధీ గారు ఎంతో కృషి చేసిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడైతే ఆడవారు అర్ధరాత్రి పూట భయం లేకుండా తిరుగుతారో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీ గారు చెప్పారు. కొన్ని దారుణాలు చూడటం వల్ల అర్థరాత్రే కాదు పగటి పూట కూడా అడవారికి భద్రత లేదని తెలుస్తుంది.



ఆడవారిపైన జరుగుతున్న అత్యాచారాల రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మన సమాజంలో ఇలాంటి రోజులు వస్తాయని ఎవ్వరు కూడా వూహించి ఉండరు. గత కొద్ది రోజుల క్రితం 9 నెలల ముక్కుపచ్చలారని చిన్నారిని ఒక దుర్మార్గుడు తన తల్లి దగ్గర నుంచి అపహరించి ఆ పాపను బలాత్కారం చేశాడు.



దానితో ముక్కుపచ్చలారని ఆ పసికందు కన్నుమూసింది, మనం ఇలాంటి ఒక దుర్లభమైన సమాజంలో బతుకుతున్నాం. పసిపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు కూడా భద్రత లేకుండా పోయిందని నేటి సమాజం భాదపడుతోంది. ఇది ఇలా ఉండగా పవిత్రమైన గుడిలో కూడా మన ఆడవారికి భద్రత లేదని తెలిసిపోతుంది.



విషయంలోకి వస్తే ఒక ఆలయంలోకి కొందరు ముస్లిమ్ కుర్రవాళ్ళు ఆడవారి వేషం వేసుకొని వచ్చి ఆలయంలోని స్నానాల గదుల్లోకి వెళ్ళి, ఆడవారు స్నానం చేస్తున్నప్పుడు నగ్నంగా వీడియోలు తీసి వాటిని వాళ్ళ గ్యాంగుకి పంపిస్తున్నారు.



ఇలా తీసిన వీడియోలను ఆ భాదితులకే చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారిని మతం మార్చుకోమని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. వారికి వేరే గత్యంతరం లేక వాళ్ళు చెప్పినట్లు మతం మార్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలను చూస్తూ ఉంటే రోజురోజుకి స్త్రీల పరిస్తితి అత్యంత దారుణంగా మారుతుంది.చివరకు ఆ యువకుల్ని ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: