ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలను చేస్తున్న హీరోయిన్ నిత్యామీనన్. ఒకవైపు మంచి కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూనే మరోవైపు ప్రేమ కథా చిత్రాలను సైతం చేస్తుంది. తను ఏ మూవీలో నటించినప్పటికి...ఇప్పటి వరకూ నిత్యా మీనన్ ఎక్స్ పోజింగ్ చేసింది అనే టాక్స్ ఏ ఇండస్ట్రీలోనూ రాలేదు. గతంలో టాప్ డైరెక్టర్స్ నిత్యా మీనన్ ని ఎక్స్ పోజింగ్ చేయాల్సిందిగా కోరినప్పటికీ...తను ఆ ఆఫర్స్ ని సైతం వదులుకుంది.

టాప్ హీరోలు సరసన ఆఫర్ ని చేజిక్కించుకున్నప్పటికీ...తను ఎక్స్ పోజింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంది. అయితే ప్రస్తుతం నిత్యా మీనన్ ఎక్స్ పోజింగ్ విషయంలో కాస్త పట్టింపులను సడలించినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో పూర్తి డ్రస్ తో కనిపించే నిత్యా మీనన్, ప్రస్తుతం తను ఒప్పుకుంటున్న చిత్రాలలో కొంతమేర ఎక్స్ పోజింగ్ కి ఓకె అని చెప్పుకొస్తుంది.

నిర్మాతలు, దర్శకులు,హీరోల నుండి వస్తున్న రిక్వెస్ట్ ల మేరకు తను ఈ నిర్ణాయాన్ని తీసుకుందని అంటున్నారు. నిత్యా మీనన్ ఎక్స్ పోజింగ్ విషయంలో పెద్దగా పట్టించుకోవటం లేదనే టాక్స్ ఇండస్ట్రీలోకి వెళ్ళాయి. దీంతో నిత్యా మీనన్ కి ప్రస్తుతం వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బాగా నచ్ఛిన కథలలోనే నటించాలి అనే విధంగా కాకుండా,సాధ్యమైనంత వరకూ ఎక్కువ చిత్రాలలో నటించేందుకు ప్లాన్ చేసుకుంటుంది.

అందుకే ఈ సంవత్సరంలో నిత్యామీనన్ దాదాపు 6 కొత్త చిత్రాలకి అగ్రిమెంట్స్ ని కుదుర్చుకుంది. ఈ మూవీలు 2017లో వరుసగా రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం నిత్యామీనన్  నటించిన మూడు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు ఇప్పటికే నిత్యామీనన్ తో ఎక్స్ పోజింగ్ ఉండే కథలను ఓకె చేయించుకున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: