ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మద్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పాకిస్థాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత్ చూసీ చూడనట్లు గా వ్యవహరిస్తున్నప్పటికీ..మొన్నామద్య యూరి సెక్టార్ పై పాకిస్థాన్ ఉగ్రమూకలు దాడులు జరిపి 18 మంది జవాన్లను పొట్టను బెట్టుకున్నారు. దీంతో భారత్ జవాన్లు వారికి ధీటు గా సర్జికల్