ప్రస్థుత తరం ప్రేక్షకుల అభిరుచులు మారిపోవడంతో చారిత్రాత్మిక సినిమాలకు పురాణాల సినిమాలకు స్థానం లేకుండా పోయింది. అయితే ఆ ట్రెండ్ కు ఎదురీదుతూ క్రిష్ బాలకృష్ణను హీరోగా పెట్టి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను తీయడమే ఒక సాహసంగా చెప్పుకోవచ్చు.