చిరంజీవి పవన్ బాలకృష్ణలు ఒకే సందర్భంలో ఒక ప్రదేశంలో కలిసే అవకాసం వచ్చినా ఎవరు ఎవర్ని కలవకుండా తమతమ పనులను ముగించుకుని వెళ్ళిపోవడం ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నిన్న బుధవారం వీరు ఒకే చోట కలవడానికి వేదిక రామోజీ ఫిలిం సిటీ అయింది.