బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ‘కొత్త బంగారు లోకం’ తో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ శ్వేతాబసు.   తెలుగులో కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  తర్వాత తెలుగులో ఈ అమ్మడి సినిమాలు తగ్గిపోయాయి..ఇదే సమయంలో వ్యభిచార కేసులో పోలీసులకు దొరికిపోయిన ఈ భామ కొంతకాలం సినిమాలకు దూరం అయ్యింది.  ఆమెకు డబ్బు ఆశ చూపి బ్రోకర్లు పడుపు వృత్తిలోకి నెట్టివేసినట్లు అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.  
Image result for swetha basu mirchi potlam audio event
మొత్తానికి వ్యభిచారం కేసు నుంచి బయట పడిన శ్వేతాబసు బాలీవుడ్ బుల్లితెరపై ఓ సీరియల్ లో నటించింది.  అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడికి సానుభూతి బాగానే లభించింది కానీ ఎవ్వరూ చాన్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ అమ్మడు  మిక్చర్ పొట్లం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతుంది.

ఈ చిత్రానికి సంబంధిచిన ఆడియో వేడుక  హైదరాబాద్ లోని జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా  జరిగింది. ఇక ఆడియో వేడుకలో క్లీవేజ్ షోతో సందడి చేసింది. అలాగే పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంది . ఎం వి సతీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మిక్చర్ పొట్లం పై శ్వేతా బసు ప్రసాద్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Image result for swetha basu mirchi potlam audio event


మరింత సమాచారం తెలుసుకోండి: