ఈ మద్య బాలీవుడ్ బ్యూటీలు తెలుగు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఊపేస్తున్నారు. ముఖ్యంగా గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. దీంతో దర్శక,నిర్మాతలు బాలీవుడ్ భామలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘మున్నా మైఖేల్’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి నిధీ అగర్వాల్.
ఈ సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా..నిధీ అగర్వాల్ గ్లామర్ కి ఫిదా అయ్యారు కుర్రకారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేఫథ్యంలో సోషల్ మీడియా ద్వారా నిధి మరింత ఫాలోయింగ్ సంపాదించుకునే పనిలో పడింది. అందుకోసమే ఈ తరహాలో హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది ఈ భామ.
ఒక సినిమా చేసిందో లేదో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే అమ్మడు ఫ్యాషన్ ప్రపంచంలో నుంచి రావడంతో గ్లామర్ అందాలను ఆరబోయటం తనకేమీ కొత్తకాదని చెబుతుంది. బ్లాక్ డ్రెస్ లో హాట్ క్లివేజ్ షోతో ఒక రకమైన హావభావాన్ని స్టీల్ లో చూపించింది. అయితే ఎంత హీరోయిన్ అయినా కూడా.. ఈ భామ మోడలింగ్ వదలనూ అంటోంది.
ఇలా లోదుస్తుల్లో ఫోటో షూట్లు చేస్తూ.. యువతకు పిచ్చెక్కిస్తోంది. మరి తన తొలి సినిమాకు ముందే.. నిధి ఈ విధంగా తెలుగు వాళ్లను కూడా పలకరిస్తోంది. ఫస్ట్ సినిమా వచ్చాకా.. టాలీవుడ్ లో ఈమె ఎలాంటి అవకాశాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.