బాలీవుడ్ లో ఎమ్మెస్ ధోని బయోపిక్ గా వచ్చిన ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియరా అద్వాని తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవగా అమ్మడికి సౌత్ లో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.


ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో నలుగురు దిగ్గజ దర్శకులు కలిసి చేసిన వెబ్ సీరీస్ లస్ట్ స్టోరీస్ లో కియారా తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ముఖ్యంగా సినిమాలో ఆమె హాట్ ఎక్స్ ప్రెషన్స్ పిచ్చెక్కించాయంటే నమ్మాలి. ఈ లస్ట్ స్టోరీస్ అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.


అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లికి ముందు సెక్స్ గురించి ప్రస్థావించింది కియారా. 15 సంత్సరాల వయసులో పెళ్లికి ముందు స్కెస్ గురించి తప్పుగా మాట్లాడారని.. తన విషయంలో అది ఏమాత్రం తప్పుకాదని అంటుంది కియారా అద్వాని. అంతేకాదు సెక్స్ గురించి ఎవరికి వినపడకుండా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని అంటుంది.  


చూసేందుకు సైలెంట్ గా కనిపిస్తున్నా అమ్మడి బోల్డ్ అటెంప్టులకు ఆడియెన్స్ ఫీజులు అవుట్ అవుతున్నాయి. మహేష్ సినిమా తర్వాత ఆ వెంటనే చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కియరా అద్వాని చూస్తుంటే తన హాట్ ఇమేజ్ తో సౌత్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించేలా కనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: