రామ్ మరియు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో విడుదలైన మాస్ మసాలా  యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నేడు రిలీజైంది. డివైడెడ్ టాక్ తో సినిమా మొదలైనా చివరికి హిట్ గా నిలిచింది.  1000 కి పైగా థియేటర్లో రిలీజ్ అయ్యింది.


రామ్ మరియు పూరి జగన్నాథ్ ఖాతాలో ఒక హిట్ గా నిలిచిపోయింది.  ఈ సినిమాకీ 3  స్టార్ రేటింగ్ ఇచ్చారు.  ఈ సినిమాకీ వైజాగ్ లో జగదాంబ థియేటర్ లో బీర్ ని అభిషేకం చేశారు ఒక తెలుగు సినిమాకీ  బీరుతో ఇలా అభిషేకం చేయడం ఇదే మొట్ట మొదటి సారి అయ్యుండచ్చు.  


ట్రైలర్ రిలీజైన రోజునుంచి ఎన్నో కొత్త కొత్త వాటికి ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా కేంద్రబిందువుగా మారింది. ఒక అభిమాని అనిమేషన్ ట్రైలర్ విడుదల చేయడం నేడు జగదాంబా థియేటర్లో బీర్ అభిషేకం చేయడం చూస్తుంటే ఈ సినిమా ఇంకెన్నిఅంచనాలను తారుమారు చెస్తుందో అని అనిపిస్తోంది. 


ఇవన్ని చుస్తుంటే పూరీ ఖాతాలో మంచి హిట్ పడినట్టుంది . పూరీ బ్యాక్ టు మాస్  యాక్షన్ అని అనిపిస్తొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: