కన్నడ అమ్మాయి రష్మిక మందన, ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత గీతా గోవిందాంలో నటించింది. ఈ రెండు చిత్రలు ప్రేమ కథలు కావడంతో ఆమెకు ఎక్కువ లెంత్ మరియు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు దోరికాయి. ఆ రెండు చిత్రలు  విజయం సాధించడంతో తెలుగులో రష్మిక మందన కు మంచి క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్య్ లో ఆసక్తీకరమైన విషయలను వెళ్ళాడించారు.
  మీడియాతో  రష్మిక మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవతం గురించి అనేక పూకర్లు బయటకు వచ్చాయని. ఇలా నేగిటివ్ పబ్లిసిటి ప్రచారం అవుతున్న  హీరోయిన్లతో ఎ- లిస్ట్ హీరోలు పని చేయడనికి ఇష్టపడారని ఆమె చెప్పింది. ఈ పూకర్లు తన వ్యక్తిగత జీవతం మాత్రమే కాకుండా తన సినీ భవిషత్తు ప్రభావం చేస్తాయి కావచ్చని భయంగా ఉందాని. ఈ మొత్తం వివాదంలో తన తల్లిదండ్రులకు అపకీర్తి వచ్చిందని ఆమె  భాధపడ్దారు.  
రష్మిక కు తన సహనటుడు అయిన రక్షీత్ శెట్టి తో నిశ్చితార్థం అయింది.  కోన్ని రోజుల తరువత నిశ్చితార్థం రద్దు అయింది. అదే సమయంలో ఆమె విజయ్ దేవరకోండతో గీతా గోవిందాంలో నటిస్తుంది.ఆ నిశ్చితార్థం రద్దు అవడానికి కారణం రష్మిక  విజయ్ ప్రేమించుకుంటున్నారు అని రూమర్స్ వచ్చాయి. వారు ఇద్దరు మళ్ళి కలిసి డియర్ కామ్రెడ్ లో నటించడంతో రూమర్స్ తార స్థాయికి చేరాయి.
డియర్ కామ్రెడ్ సినిమా జూలైలో విడుదలయింది. సినిమా టాక్ పక్కన పేడితే రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. సమాజంలో సగటు ఆడపిల్ల అనుభవించే సమస్యను చాలా సున్నితంగ చూపించరు. ప్రస్తుతం ఆమె  మహేష బాబు హీరో గా వస్తున్న "సరిలేరు నీకెవ్వరు" లో నటిస్తుంది. నితిన్ తో "భిష్మ" లో నటిస్తుంది. ఈ చిత్రనికి వెంకి కుడుములు దర్శకత్వం వహిస్తున్నరు. వెంకి ఆమె నటించిన "ఛలో"దర్శకత్వం వహించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: