కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతారపై రోజు రోజుకి వ్యతిరేకత పెరిగిపోతుంది. శత్రువులు ఎక్కువ అయిపోతున్నారు. తమిళ్ లో మంచి క్రేజ్ ఉన్న నయనతారపై ఇటీవల రాధారవి చేసిన కామెంట్లు ఇంకా మర్చిపోకముందే తాజాగా ఓ డైరెక్టర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు నయనతార పై చేశారు. ఆయన మరెవరో కాదు దర్శక రచయిత పెరియ స్వామి. ఇటీవల ఈయన మాట్లాడుతూ చైనా తారస్థాయి తగ్గించే ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడాడు. సంవత్సరం క్రితం నయనతారకు ఒక స్టోరీ చెప్పి 12 నిమిషాల డెమో వీడియో చూపించడం జరిగింది.

Image result for tapsee and nayanthara

స్టోరీ అద్భుతంగా ఉంది ఖచ్చితంగా సినిమా చేస్తాను అని మాట ఇచ్చిందట. అయితే ఏడాదిగా పెరియ స్వామి ఎదురు చూసిన గాని ఇప్పటికి ఆ ప్రాజెక్టు గురించి నయనతార ఏమీ మాట్లాడటం లేదట. దీంతో అదే ప్రాజెక్టును తాప్సీ కథానాయికగా ఇటీవలే ప్రారంభించేశారు. రష్మి రాకెట్ అనేది ఈ సినిమా టైటిల్. మొన్న రిలీజైన తాప్సీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుత స్పందన వచ్చింది. ఒక గ్రామం నుంచి వచ్చిన యువతి ఫాస్ట్ రన్నర్ గా జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది.. అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ కథ రాసింది పెరియ స్వామి.

Related image

గతంలో ఈ సినిమాని నయనతారతో చేద్దామనుకున్నారు కానీ నయనతార తనకి ఏ మాట చెప్పకుండా సంవత్సరం కాలం వెయిట్ చేయించినందుకు దర్శక రచయిత కం సీనియర్ నటుడు నంద పెరియ స్వామి కి బాగా కాలినట్లు తెలుస్తోంది. తాప్సీ కంటే నయనతార చాలా బెటర్ అంటు డైరెక్టర్ కామెంట్ చేయడం తో ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. మరోపక్క నయనతార అభిమానులు నంద పెరియ స్వామి పై ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: