రివెంజ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా శరణ్య , లక్ష్మి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించాడు. సోలో గా విడుదలకానున్నఈ సినిమాపై మంచి అంచనాలే వున్నాయి.
రివెంజ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా శరణ్య , లక్ష్మి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించాడు. సోలో గా విడుదలకానున్నఈ సినిమాపై మంచి అంచనాలే వున్నాయి.