ప్రముఖ హాస్య నటుడు వేణు మాధ‌వ్‌ అనారోగ్యం కారణంగా మరణించిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో  కమెడియన్ గా తెలుగు తెరపై నవ్వుల వర్షం కురిపిస్తోన్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైనమిక్ కమెడియన్ ‘వెన్నెల కిషోర్’.

వేణు మాధ‌వ్‌ మృతదేహాన్ని నగరంలోని మౌలాలి హౌజింగ్‌ బోర్డ్‌ లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్‌కి  దహన సంస్కారాలు జరిపారు.వేణు మాధ‌వ్‌ లేని లోటు తెలుగు ఇండస్ట్రీలో చాల బాధాకరం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముకులాలు అంత ఒక పెద్ద షాక్ నెలకొల్పింది ఈ హటాతు మరణం.ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ సంతాపం తెలపడం గమనార్థకం.

గత కొన్ని సంవత్సరాలుగా వెన్నెల కిషోర్ కి  లేని తెలుగు హిట్ సినిమా లేదంటే అందరు ఆశ్యర పోతారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఆలోచించకుండా  ప్రతి సినిమాలో నటిస్తూ.. తన స్టైల్ లో కామెడీతో హాస్యప్రియులకు హాట్ ఫేవరెట్ మారాడు వెన్నెల కిషోర్.ఇటీవల మన్మధుడు 2 సినిమాలో కూడా హాస్యప్రియులకు చాల ఆనందింపచేసారు.

కాగా ఇటీవల జరిగిన  17వ సౌతిండియా అవార్డ్స్‌లో వెన్నెల‌ కిషోర్‌కి ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత అల్లు రామ‌లింగ‌య్య స్మార్మ‌క అవార్డ్ కూడా లభించింది.ఇది ఇలా ఉండగా  తనకు ఈ అవార్డు వచ్చినందుకు చాల అందంగా ఉంది అని వ్య‌క్తం చేశాడు. అలాగే ఈ అవార్డుని అనారోగ్యంతో క‌న్నుమూసిన క‌మెడియ‌న్ వేణు మాధ‌వ్‌ కి  అంకితం ఇస్తాను అని  వెన్నెల కిషోర్ తెలిపాడు. ఒక్క సరిగా  సౌతిండియా అవార్డ్స్‌ ఫంక్షన్ లో కూడా చాలా బాధ నెలకొలింది.హాస్యప్రియులకు అందరికి వేణు మాధ‌వ్‌ అచ్తింగ్ చాల బాగా నచ్చుతుంది. వెన్నెల‌ కిషోర్‌కి  అవార్డు రావడం వాళ్ళ తన అభిమానులు అందంలో ఉన్నారు. ఇలాంటి మరిన్ని అవార్డ్స్ గెలుచుకోవకల్సింగా కోరుచున్నాము.


మరింత సమాచారం తెలుసుకోండి: