తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకున్న దర్శకుడు అంటే వెంటనే అందరికి గుర్తొచ్చే పెరు దర్శక ధీరుడు రాజమౌళి.. ఈయనతో మాట్లాడాలని చాలా మంది శతవిధాల ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రయోజనం ఉండేది కాదు . సినీ ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు గా ఉన్నవాళ్లు కూడా అంతే ఆయనతో సినిమా గురించి సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకోవాలి అనుకుంటారు.


ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ నుండి అందరూ మెచ్చే స్థాయికి రాజన్న ఉన్నారు. ఇకపోతే ఈయన సినిమా ప్రపంచం మొత్తం పాకి హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి జక్కన్న తానే స్వయంగా సోషల్ మీడియాలో ఒకరికి మెసేజ్ చేస్తే దానిని వారు చూడకపోవడంతో ఆయన కొంచం అన్జీగా ఫీల్ అయ్యారు. జక్కన్న మెసేజ్ కి ఎవరు రిప్లై ఇవ్వందో ఇవ్వండి..


వివరాల్లోకి వెళితే.. జక్కన్న ప్రపంచ బ్యాట్మింటన్ పి వి సిండుకు తన సోషల్ మీడియా ద్వారా ఓ మేసేజ్ పెట్టారు .  వరల్డ్ ఛాంపియన్ గా అవతారమెత్తిన పి వి సింధు పై చాలా మంది పొగుడుతూ ప్రశంసల  వర్షం కురిపించారు. దేశం మొట్ట ఆమెను పొగుడుతూ వచ్చిన సంగతి తెలిసిందే .. లేకపోతే దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఆమెను అభినందిస్తూ తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కు సింధు స్పందించలేదు. దానికి ఆయన మొహం ముడుచుకున్నాడు. 


ఆమె స్పందించకపోవడానికి కూడా ఓ కారణం ఉంది.. అదేంటంటే  ఆయన మెసేజ్ చేసిన టైం లో ఆమె గేమ్ ఆడుతూ ఉంది దానితో ఆ మేసేజ్ కి రిప్లై ఇవ్వలేక పోయింది. ఆ తర్వాత ఒక నెలకి రిప్లై ఇచ్చింది. ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా వారికి సంబందించిన న్యూస్ వస్తే దానికి వెంటనే రెస్పొండ్ అవుతారు. కానీ దర్శ ధీరుడు లాంటి పెద్ద వ్యక్తి పొగిడితే ఆమె ఇన్ని రీప్లే ఇచ్చిందా అని చెవులు కోర్కుంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: