ప్రపంచసాయి రికార్డులను బ్రేక్ చేసిన సినిమా అంటే మాట తడుముకోకుండా వచ్చే సినిమా బాహుబలి.. దాదాపుగా రెండేళ్లు కస్టపడి నిద్రాహారాలు మాని మరి తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచ స్థాయిగా పేరును సంపాదించుకునే దర్శక ధీరుడు అనే పేరును పొందాడు. ఇకపోతే ఈయన సినిమాలన్నీ కాస్త టైం గ్యాప్ అంటే సినిమా మాతరం పక్కా హిట్ అని జనాలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. 


ఇకపోతే ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని రాజన్న తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ ఆర్ ఆర్'.. ఈ సినిమాలో  తెలుగు సినిమా ప్రపంచంలో పెద్ద హీరోలు అయిన ఎన్టీఆర్, చెర్రీ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ఆ వార్త ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ను హార్ట్ చేస్తుందని అంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ అయిన అజయ్ దేవగణ్, అలియాభట్ లు నటిస్తున్నారు. 


వివరాల్లోకి వెళితే.. ఫ్యాన్స్ కి నిరాశ పరుస్తున్నారని మాటలు సినీ ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. అదేంటంటే ఈ సినిమా 2020 దసరాకి రిలీజ్ చేస్తామని ముందుగా అనుకున్న కూడా షూటింగ్ పనులు లెట్ అవ్వడంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఏదొక వారంతా ఈ సినిమానౌ అడ్డుకుంటూ వస్తున్నా సంగతి తెలిసిందే.


ఇది ఇలా ఉండగా ఈ సినిమా పోస్ట్ ఫోన్ చేస్తూఉన్నారనే వార్త వారి ఫ్యాన్స్ కూనిరాశతో పాటుగా కోపాన్ని కూడా తెప్పిస్తున్నారు జక్కన్న.  జులై 30న కాకుండా వచ్చే ఏడాది దసరా సమయానికి లేదా 2021 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం.ఈ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. సడన్ గా మూవీ రిలీజ్ డేట్ మారిందనే వార్త మాత్రం ఫ్యాన్స్ ను హార్ట్ చేసిందని చెప్పాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: