తెలుగులో వివాదాస్పద దర్శకుడు అంటే అందరు అనే మాట రామ్ గోపాల్ వర్మ.. ఈయన సినిమాల కన్నా కూడా ఏదొక సినిమా పై రాళ్ళూ వేసో.. లేక ఎవరొకరిపై నోరు పారేసుకోవడం అయన స్పెషల్ వేరేనే చెప్పాలి. ఆయనకున్న దూకుడు తనం, దురుసుతనం తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అలా ఆయన ఎం చేసిన కూడా కొద్దీ నిమిషాలు మాత్రమే పట్టించుకుంటారు. ఆ తర్వాత అందరు వదిలేస్తారు.


ఆయన సినిమాలను తెలుగు ప్రజలకు అందించడం మాట పక్కన పెడితే .. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఘాటుగా స్పందిస్తున్న విషయం అందరికి తెలిసిందే..ఆ వివాదాల తో తన సినిమాకు ఫుల్ పాపులారిటీ ని సంపాదించుకున్న్నాడు. సినిమాలు తక్కువ చేసిన రచ్చచేసి ఒక ముద్ర వేసుకున్నాడు. 


అప్పటిలో గ్రేట్ టెక్నిషియన్‌గా పేరున్న వర్మ ఈ మధ్య కాలంలో ఆ స్థాయిలో సినిమాలు చేయలేకపోతున్నాడు. ఇకపోతే వివాదాలతో పెద్ద గా పాపులర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్న కూడా సినిమాలతో మాత్రం ఆయన ఫ్యాన్స్ మాత్రం శాటిస్ఫయ్ మాత్రం అవ్వడం లేదు మొన్న ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్  సినిమా వివాదాల మధ్య రిలీజ్ అయ్యి ఎదో పేరు తెచ్చుకున్నాడు. 


ఈ సినిమా మంచి విజయం సాధించాడు. దానితో మరో పొలిటికల్ డ్రామా సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.. ఆ సినిమానే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ఈ సినిమా కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతుంది. రాజకీయ పరిస్థితులుకు అద్దం పట్టేలా సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రమోషన్ కోసం బాగా పాపులారిటీ పెంచుకున్నాడు. ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. పార్టీ పేరుతో కొబ్బరినీళ్లు తాగుతున్న అని ఫోటో పెట్టాడు. ఇకపోతే అది నిజంగానే కొబ్బరి నీళ్ల లేక మత్తు కోసం కలుపుకున్నాడా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: