సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కొడుకు శ్రీ సింహసంగీత దర్శకుడు గా కొన్ని సినిమాలకు చేసాడు.   కొన్ని సినిమాలలో స్వరాన్ని కూడా అందించాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు.. అంత మంచిగా ఉన్న శ్రీ సడన్ గా తాగుబోతు అయ్యాడు. 


వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సినిమాలలోకి వచ్చేస్తున్నాడు... హీరోగా నటిస్తున్నారు. కొన్ని సినిమాలలో బాల నటుడిగా , నటుడిగా కూడా నటించారు. ఆ సినిమాలో బాగా తాగి మత్తు వదలకున్న పడి పోయినట్లు  ఉన్న పాత్రలో ఆ కుర్రాడు నటిస్తున్నారు. ఇకపోతే అన్నగారు ఎన్టీఆర్ సినిమాలోని ఓ పాట ఈ సినిమా టైటిల్ అదే మత్తువదలరా..
 

సినిమా పోస్టర్ రిలీజ్ అయింది.. అది కూడా ఫుల్ గా తాగి పడిపోయినట్లు శ్రీ కనిపిస్తాడు. ఈ సినిమాకు చిరంజీవి , చెర్రీ  , హేమాలతలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఎం ఎం కీరవాణి కొడుకు కాలభైరవ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.న్యూసెన్స్ వార్తలో పనిచేస్తుంటాడని అర్థమవుతుంది. సస్పెన్స్ కథగా ఈ సినిమా రాబోతుంది. కొత్త కథ తో సింహ తెర మీదకు రాబోతుంది. మరి ఆ కుర్రాడు ఏ మాత్రం ప్రేక్షకులనూ ఆట్టుకుంటుందో చూడాలి..



ఫస్ట్ టైం హీరో గా ఎంట్రీ ఇస్తున్న ఈ హీరో కు ఈ సినిమాకు ఏ మాత్రం హిట్ ను అందిస్తారో చూడా ఈ ఈ సినిమాకు కొత్త దర్శకుడు రానా ఈ సినిమాద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సంగీత బ్రహ్మ కొడుకు సంగీతాన్ని అలవరచుకుంటారని ఎవరైనా అనుకుంటారు అలాంటిది శ్రీ భిన్నంగా ఆలోచించి సినిమాలలో నటిస్తున్నారు.. ఆ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుందాము...


మరింత సమాచారం తెలుసుకోండి: