బిగ్ బాస్ 3 సీజన్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఈ వరం నామినేషన్ కోసం ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఒకొక్కరికి ఒక్కో టాస్క్ ఇచ్చింది. ఎంతవరకు ఎప్పుడు చూడని విదంగా ఈ టాస్కులు ఉంటాయా అని అందరు నోటిమీద వేలు వేసుకున్నారు.. నిజంగానే ఆ టాస్కూలను ఎవరైనా కూడ అదే అనక మానరు. ఉదయం రాంబాబు సాంగ్ తో మొదలైన వీరి రోజు చివరకు వద్దు రా బాబోయి అన్న రేంజుకు వెళ్ళిపోయింది. ఇకపోతే బాబా, శివజ్యోతి మొదట వాగ్వాదానికి దిగగా ఆ తర్వాత సర్దు మణిగింది. 


బయట బిగ్ బాస్ నామోనేషన్ బాక్స్ ను పెట్టారు. హౌస్ సభ్యులు నామినేట్ అయినా వారంతా ఆ బాక్స్ లో నిలబడాలని ఆదేశించగా అందరు వెళ్లి అందులో నిలబడ్డారు. అనంతరం బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇచ్చింది. అదేంటంటే.. ఒక రింగ్ లాగ ఉంది చుట్టూ అగ్ని మండుతూ ఉంటుంది. అవతలి వైపు నుండి ఒక మూటను అగ్నికి తగలకుండా ఎటు వైపు తీసుకురావాలి. ఆ టాస్క్ వరుణ్ తీసుకున్నారు. 


పచ్చి పాలల్లో , పచ్చి గుడ్లను వేసుకొని తాగాలి.. ఈ టాస్క్ ను శివజ్యోతి తీసుకుంది. కొంచం కష్టమైన కూడా తప్పక చేయాలి కాబట్టి కాదనుకుండా చేసింది. మరో టాస్క్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఒక పిల్లర్ ఉంటుంది దానికి అటు ఇటు కళ్ళు పెట్టుకోవడానికి రెండు కట్టెలులాగా ఇచ్చారు. ఆ పోలె చాలా లావుగా ఉంది. టాస్క్ అయ్యేవరకు ఆ పోలె పట్టుకొని ఉండాలి.. కొంచం కష్టమైన పర్లేదు నేను చేస్తానని బాబ్ అయి టాస్క్ ను తీసుకున్నారు. 


అలీ కూడా తనకు సెట్ అయ్యే టాస్క్ తీసుకున్నాడు అదేంటంటే.. రెండు చేతులతో బరువులను బాలెన్స్ చేయాలి. టాస్క్ బజార్ మోగేవరకు అలానే ఉండాలి. చివరగా శ్రీముఖి పచ్చి చేపతో మౌత్ ఆర్గాన్‌ను శ్రీముఖి తన నోటిలో పెట్టుకుని ఊదుతూనే ఉండాలి. అంటే, మౌత్ ఆర్గాన్ చేప, శ్రీముఖి ఇద్దరి నోళ్లలో ఉండాలి.ఇష్టం లేకపోయినా కూడా తప్పక చేయాలి. మొదట బిగ్ బాస్ వరుణ్ ని రిలీజ్ చేయగా, బాబాను , ఆలీని, శివజ్యోతిని, శ్రీముఖిని వరుషగా అందరిని రిలీజ్ చేసింది. వెర్రి టాస్కులు ఇస్తున్న పిచ్చి బిగ్ బాస్ అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: