బిగ్ బాస్ అంటే ప్రస్తుతం తలనొప్పి అని అందరూ అంటున్నారు..అందుకే చాలా మంది ఈ షో ను చూడటం మానేశారు..ఇకపోతే ఈ షో వందరోజులు.. పదహారు మంది సెలెబ్రెటీలు.. ఎంటర్టైన్మెంట్ మా ముఖ్య ఉద్దేశ్యం అని మొదలైన
బిగ్ బాస్ ప్రస్తుతం చాలా ఘోరంగా మారింది. అదే తలనొప్పికి ఇప్పుడు మరో తల నొప్పి మొదలైంది..అదేనండి ఈ సారి
విన్నర్ ఎవరు అని..
అసలు విషయానికొస్తే మొత్తానికి
బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు సెలెబ్రెటీలు మాత్రమే పోటీలో ఉన్నారు..శ్రీముఖి,
రాహుల్,
బాబా,
అలీ ,
వరుణ్ మధ్యలో పోటీ గట్టిగానే సాగుతుంది.. గెలుపుకోసం పందెం కోళ్లు పొట్లాడుతున్నారు. గట్టం ముగుస్తున్న సమయంలో
బిగ్ బాస్ మరింతగా జోరును అందుకుంది..ఇంకాస్త రసవత్తరంగా సాగుతుంది..
ఆ నలుగురిలో
విన్నర్ ఎవరా అని తెలియడం కష్టం.. కాగా,
శ్రీముఖి,
రాహుల్ మాత్రం పోటీలో గట్టిగా నిలిచారు. వీరిద్దరి మధ్య గెలుపు రణరంగం మాత్రం గట్టిగానే సాగుతుంది. వీళ్ళ అభిమానులు కూడా వీరిని గెలిపించడానికి చాలా కష్టపడుతున్నారు.. ఇప్పటికే వీరి గురించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ర్యాలీలు.. అన్ని రకాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి..
పోయిన సారి కౌశల్
ఆర్మీ పేరుతో రచ్చచేసారు.. అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు..రాహుల్ కొస ఓల్డ్ సిటీ ముస్తాబు అవ్వగా ,
శ్రీముఖి కోసం కూడా అన్ని సిద్ధమయ్యాయి.. ఈ షో ముగియడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండటంతో
విన్నర్ వీరిద్దరి మధ్యలోనే కొనసాగుతుందని అర్థమవుతుంది.. మరి రాములమ్మ నా..
రాహుల్ నా వస్తున్నా ఓటింగ్ ను బట్టి రాములమ్మ రాజ్యం గట్టిగానే కొనసాగుతుంది..ఎది ఏమైనా చివరి వరకు ఆగాల్సిందే....మరి ఈ షో లో టైటిల్
విన్నర్ ఎవరా అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది..