ఏజ్ పెరిగిన కూడా ఏ మాత్రం తరగని అందంతో వరుస అవకాశాలతో దూసుకు పోతూ వస్తుంది. ఇకపోతే ఈమె
జబర్దస్త్ షో కు హోస్టుగా వ్యవహరిస్తోంది. ఆమె ఎవరంటే అనసూయ.. తెలుగులో హాట్ యాంకర్ గా మంచి పాపులారిటీని సంపాదించింది. అలా హాట్ యాంకర్ గా కొనసాగుతూ ఉంది. కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న చిన్న పాత్రల్లో మొదట నటించిన కూడా
సుకుమార్ దర్శకత్వం వహించిన
రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించింది.
ఫుల్ లెన్త్ పాత్రలో నటించిన ఈ అమ్మడు కు ఆ
సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు వరుస
సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆ తరువాత నాగ్ సరసన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నటించింది. ఆ
సినిమా కూడా హిమోట్ అవ్వడంతో ఈ అమ్మడుకు ఎన్నో సినీ ఆవకాశాలు వస్తున్నాయి. అప్పటినుండి ఎక్కడి వెళ్లిన కూడా అనును రంగమ్మత్త అని పిలుస్తున్నారు. ఇప్పుడు అత్తా నుండి అను అక్కలాగా మారింది.
ఏదేదో అనుకోకండి.. అనసూయ తాజాగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాలో అనసూయ అక్క పాత్రలో నటిస్తుంది. ఆ సినిమానే ‘మీకు మాత్రమే చెప్తా’.. దూకుడు స్టార్
అర్జున్ రెడ్డి అలియాస్
విజయ్ దేవరకొండ ఈ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తరుణ్ భాస్కర్ హీరోగా షమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో అనసూయ ఒక ముఖ్య పాత్ర పోషించారు. అది అక్క పాత్ర అని అనసూయ స్వయంగా చెప్పారు. చాలా స్ట్రిక్ట్గా ఉండే అక్క పాత్రట.
తాజాగా ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ జరిగింది. ఆ
ఈవెంట్ లో అనసూయ మాటలు అందరికి ఆశ్చార్యాన్ని కలిగించాయి. స్టేజ్ ఎక్కినా తరువాత ఆమెను ఆపలేము కాదా.. అలానే మాట్లాడింది. ‘నన్ను టీజ్ చేస్తున్నారా, ర్యాగింగ్ చేస్తున్నారా’ అంటూ సరదాగా నవ్వుతూ అన్నారు. ‘ రౌడీ సినిమాలు అంటే అందరికి ఇష్టమే.. మీరు అనుకున్నట్లే ఈ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. రెండు రోజుల్లో ఈ
సినిమా విడుదల కాబోతుంది.
సినిమా చూసాక మీరే అంటారు అంటూ అను వెల్లడించింది.. నన్ను
సినిమా వరకే అక్క ఆనంది అంటూ రికేష్ చేసింది.. ఆ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..