రష్మిక మందన్న చాలా సినిమాలలో ఒకేసారి నటిస్తూ ఉండటం వలన ఏవరు ఎపుడు ఏ
సినిమా సెట్స్ కి పిలుస్తారో ఉహించలేని పరిస్థతి. అందుకే తనతో ఎపుడూ సర్దిపెట్టి ఉన్న ఒక సూటుకేసు ఉంటుందని
మీడియా సమావేశంలో చెపింది. అలాగే తను ఏదేనా
సినిమా షూటింగ్ పూర్తిచేసినా, ఆ
సినిమా విడుదలయ్యే వరకు దానిపైనే పూర్తి ధ్యాస ఉంటుందని చెప్పారు. తన సినిమాకి ప్రేక్షకులు స్పందన ఎలా ఉంటుందో అని ఆరాతీయడం బాగా అలవాటు అయిందని ఆమె చెప్పుకొచ్చారు. ఎలాగోలా
సినిమా పూర్తిచేశాం, ఇక వాటితో నాకేం సంబందం లేదనుకుంటూ వదిలేయనని ఈ
కన్నడ ముద్దుగుమ్మ వెల్లడించారు.
చేతిలో చాలా సినిమాలు ఉన్నపటికీ బాగా పేరు సంపాదించినప్పటికీ అందరి లాగానే కొన్ని విషయాలలో తనకి బాధలు ఉన్నాయని చెబుతుంది.
మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవరు' సినిమాలో
రష్మిక నటిస్తున్నారు. ఈ
సినిమా జనవరి 12వ తారీకు విడుదలువుతుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంతో దిల్ రాజు,
మహేష్ బాబు,
అనిల్ సుంకర నిర్మాణంలో ఈ
సినిమా తెరకెక్కనుంది.