జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా మారడంతో ఆ తరువాత ఎలా మారె సినిమా ఇండస్ట్రీలో రాలేదు. దాదాపుగా చాలా కాలం అయన సినిమాలు లేవు. ఇప్పుడు మాత్రం రాజకీయాల్లో ఓడిపోయినా కారణంచేత మల్లి సినిమాలోకి  రీ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు చాలానే వచ్చాయి. ఇకపోతే ఈ పవన్ హిందీ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. 

ఆదేశాలు విషయానికొస్తే.. అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. మరి ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇప్పుడేమో ఈ సినిమా త్వరలోనే పూర్తి వివరాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇకపోతే ఈ సినిమాను ఈ సినిమా కోసం పవన్ ను బోణి కపూర్ అడగగా దానికోసం పవన్ 40 కోట్లు అడిగారట. అంతేకాక ఈ సినిమాకు వచ్చే వాటాల్లో 25 శాతం కూడా అడిగారట. ఈ విషయం దీనిపై నిర్మాతలు బోనీ కపూర్, దిల్ రాజు ఇంకా తమ నిర్ణయాన్ని వెల్లడించలేదని టాక్. వాస్తవానికి ‘అజ్ఞాతవాసి’ సినిమాకు పవన్ కళ్యాణ్ సుమారు రూ.25 కోట్లు పారితోషికం తీసుకున్నారు.


పవన్ రాజకీయ జీవితాన్ని వదిలేసి ఇప్పుడు మల్లి సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎలా ఓ.. మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి)’ చిత్రాల ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కూడా పనిచేస్తున్నట్టు టాక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడంతో పాటు మాటలు కూడా త్రివిక్రమ్ రాస్తు్న్నారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్ కూడా వేసినట్టు తెలిసింది..ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: